
Ntv Telugu
February 14, 2025 at 01:31 PM
హైదరాబాద్: గో రూరల్ ఇండియా సంస్థ ఆస్తులు జప్తు.. రూ. 6.47 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ.. మనీ లాండరింగ్ చట్టం కింద సంస్థ ఆస్తులు జప్తు.. టీజీఆర్టీసీ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. టీజీఆర్టీసీతో గో రూరల్ ఇండియా ఒప్పందం.. ఒప్పందం ప్రకారం టీజీఆర్టీసీకి సొమ్ము చెల్లించని సంస్థ.. నిధులు పక్కదారి పట్టించినట్లు ఈడీ వెల్లడి..
👍
😢
3