
YS Jagan Mohan Reddy
January 26, 2025 at 08:04 AM
https://x.com/ysjagan/status/1883431639054975032?t=_5dJmBtL07p5HWc5Ciw-qA&s=08
ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు.
డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం)
నందమూరి బాలకృష్ణ (కళలు)
మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు)
మాడుగుల నాగఫణి శర్మ (కళలు)
కేఎల్ కృష్ణ (విద్య, సాహిత్యం)
మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు)
వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖి (విద్య, సాహిత్యం)
❤️
👍
🙏
😂
😮
😢
327