
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
February 16, 2025 at 09:30 AM
ఈరోజు విశాఖ భీమునిపట్నం సముద్రతీరంలో వేలాది చనిపోయిన చేపలు తీరం వెంబడి చచ్చి పడి ఉనట్లు అక్కడి మత్స్యకారుడు చిల్ల రాము గారు వీడియో తీసి పంపగా దానిని పాపారావు గారు నాకు ఫార్వర్డ్ చేశారు, వెంటనే నేను దానిని కాలుష్య నియంత్రణ మండలి అధికారి (పర్యావరణ ఇంజినీర్) ముకుంద రావు గారికి పంపడం వెంటనే ఆయన చంద్రశేఖర్ అనే అధికారిని పంపి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ సత్వర స్పందనకు @AP_PCB కి ధన్యవాదములు త్వరలో ఈ పరిస్థితికి గల కారణాలను అన్వేషించి కాలుష్యాన్ని నియంత్రించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను..
ఇందుకు సహకరించిన శంకర్ రెడ్డి గారికి ఇతర నాయకులకు అభినందనలు..@సత్యనారాయణ బొలిశెట్టి
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం
#mananudimananadi
Ministry of Environment, Forest & Climate Change, Government of India
United Nations Biodiversity
#marinepollution
#biodiversitythreat
#saveocean
#savemarinelife
Pawan Kalyan
JanaSena Party
Deputy CMO, Andhra Pradesh