
TIRUMALA TIMES
February 15, 2025 at 06:46 AM
తిరుమల
తిరుమలలో ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ తిరుమలగా కార్యక్రమాలు చేస్తాం
ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ప్రకటించింది
తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం
24 గంటల పాటు 1200 మంది పరిశుభ్రత కోసం పనిచేస్తున్నారు
తిరుమలలో ప్రతిరోజు స్వచ్ఛత
ఏడు నెలలుగా వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాం
తిరుమల డంపింగ్ యార్డులో రెండు లక్షల టన్నుల చెత్తను తొలగించాం
మిగతా రెండు నెలల కాలంలో తొలగిస్తాం
రోజుకు 78 మెట్రిక్ టన్నుల తడి,పొడి చెత్త వస్తోంది
ఇటీవలే నవంబర్ నెలలో ఐఒసిఎల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది
జూన్ నెల నుంచి ఐఒసిఎల్ తో ఒప్పందం ద్వారా 45 టన్నుల మెట్రిక్ తడి చెత్తతో 1.5 మెట్రిక్ గ్యాస్ లభిస్తుంది
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
🙏
👍
7