
Anagani Satya Prasad
February 4, 2025 at 05:57 AM
ఆంధ్రప్రదేశ్ లోని రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్ల భారీ బడ్జెట్ ను కేంద్రం కేటాయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.. ఏపీలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని... చంద్రబాబుగారి నుంచి మంచి సహకారం అందుతోందన్న కేంద్రమంత్రి అందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
#chandrababunaidu #andhrapradesh
#anaganisatyaprasad #revenueministeranagani
🙏
👍
❤️
💐
💛
9