
CM Ramesh
January 30, 2025 at 03:24 PM
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని సజీవంగా నిలుపుతూ.. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్దీపన ప్యాకేజీ రూ. 11,440 కోట్లు ప్రకటించిన అనంతరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ HD కుమారస్వామి, కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గార్ల నేటి విశాఖ పర్యటనలో పాల్గొని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో సమావేశమై.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని సద్వినియోగం చేసుకొని విశాఖ ఉక్కును కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని వారికి తెలపడం జరిగింది.
#cmramesh #vizagsteelplant
❤️
👍
🙏
16