
CM Ramesh
January 31, 2025 at 02:32 PM
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన రాష్ట్రపతి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12 వేల కోట్లు కేటాయించిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపిన రాష్ట్రపతి.
#polavaramproject
#andhrapradesh
❤️
👍
🙏
12