
CM Ramesh
February 5, 2025 at 08:11 AM
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & మానవ వనరుల శాఖామంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖమంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ గారిని వారి నివాసంలో కేంద్రమంత్రులు శ్రీ రామ్మోహన్ నాయుడు, శ్రీ శ్రీనివాస వర్మ గార్లతో మరియు రాష్ట్రానికి సంబంధించిన సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరాము. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఎపికి వచ్చేలా సహకరించాలని వారిని కోరాము.
#cmramesh
👍
❤️
🙏
16