
Govt Updates✅
February 2, 2025 at 06:01 PM
*పల్నాడు జిల్లా*
*నరసరావు పేట*
*02.02.2025*
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లా ఎస్పీ ఆఫీసు నందు నిర్వహించే "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం- పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు. ప్రజలు గమనించవలసిందిగా విజ్ఞప్తి.