Bhadra Officials
January 26, 2025 at 03:12 AM
✅ *ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ: మంత్రి*
PMAY కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. రెండో విడతలో 6 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఫిబ్రవరి 1న ప.గో జిల్లా తణుకు (M) తేతలిలో సీఎం చంద్రబాబు ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తామని పేర్కొన్నారు.
*👉 కావలసిన డాక్యుమెంట్స్ పూర్తి వివరాలు 👇👇*
https://aadabiddanidhischeme.com/ap-house-sites-2025
తప్పకుండా ఇళ్ల స్థలాలు లేని వారికి షేర్ చేయండి..👆
👍
2