Chinthakunta Vijaya Ramana Rao
February 15, 2025 at 07:58 AM
ఎలిగేడు మండల కేంద్రంలో నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ అర్షనపల్లి నర్సింగరావు గారి స్మారక ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు...
ముందుగా నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యే విజయరమణా రావు గారిని ఘనంగా సన్మానించారు..
ఈ కార్యక్రమంలో ఎలిగేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమా రాజేశ్వర్ రెడ్డి మరియు నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..