
Bandi Sanjay Kumar
February 17, 2025 at 02:16 PM
ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేడు మధ్యాహ్నం కరీంనగర్ లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ,పట్టభద్రుల నియోజకవర్గం బిజెపి మండల అధ్యక్షులతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది. నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులకు తొలిసారి ఎదురవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దమ్ము చూపించాలని, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజల పక్షాన నిరంతరం కొట్లాడి, జైలుకు వెళ్ళింది బిజెపి కార్యకర్తలమే అని, కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక్క బీజేపీకే ఉందని, మేధావులంతా ఒక్కసారి ఆలోచించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, ఇతరులకు గుణపాఠం చెప్పాలని కోరడం జరిగింది.
❤️
🙏
5