
Anagani Satya Prasad
February 22, 2025 at 04:02 AM
జగన్ హయాంలో సామాన్యులు, రైతులు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పై కక్ష తీర్చుకోడానికి 'భూరక్ష' అంటూ నాటకం ఆడి... ఏకంగా 38 వేల ఎకరాలను 22(ఏ) జాబితాలో చేర్పించారు. కూటమి సర్కారు వచ్చాక వేలాది ఫిర్యాదులు రావడంతో ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి విముక్తి కలిగించారు చంద్రబాబుగారు.
#farmersfriendlygovt #idhimanchiprabhutvam
#chandrababunaidu #anaganisatyaprasad
#andhrapradesh #revenueministeranagani

🙏
❤️
👍
😂
5