
Anagani Satya Prasad
February 26, 2025 at 09:18 AM
మహా శివరాత్రి పర్వదిన సందర్బంగా రేపల్లె రూరల్ మండలం అరవపల్లి గ్రామంలో శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి గుడికి వచ్చే భక్తుల కొరకు వివిధ స్వచ్ఛంద సంఘాల వారు ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారం స్టాల్ల్స్ ను ప్రారంభించి భక్తులకు అన్నదానం జేయడం జరిగింది..
#mahashivaratri #anaganisatyaprasad
❤️
1