Shanmukha Vyuham
Shanmukha Vyuham
February 13, 2025 at 04:43 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు. కాసేపట్లో కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకుని శ్రీ స్వామినాథ స్వామి (కుమారస్వామి)ని దర్శించుకుంటారు.

Comments