Shanmukha Vyuham
Shanmukha Vyuham
February 23, 2025 at 12:40 PM
జనసేన పార్టీ శాసన సభ పక్ష సమావేశం మరికొద్దిసేపట్లో మొదలవుతుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటయింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సోమవారం నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించే విధి విధానాలపై చర్చిస్తారు.

Comments