
VISHWA BHAARATH
February 6, 2025 at 05:04 AM
ఫిబ్రవరి 3, 1954న ప్రయాగ్రాజ్ కుంభమేళాకు మౌని అమావాస్య సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అకస్మాత్తుగా కొందరు రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు.
ఫిబ్రవరి 2, 3వ తేదీ మధ్య రాత్రి గంగానదిలో #నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిందని #పుకార్లు సృష్టించారు.
సంగం ఒడ్డున ఉన్న సాధువుల, ఋషుల ఆశ్రమాఇల్లోకి నీరు చేరడం ప్రారంభమైందని ప్రచారం చేసారు...
ఈ రెండు ప్రచారాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
స్నానాల నుంచి పరుగులు పెడుతున్న సందర్భంలో తొక్కిసలాట జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ ఘటనలో 800 మంది భక్తులు మరణించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇదే మొదటి కుంభమేళా.
అప్పటి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ..ఆ సంవత్సరం దాదాపు 50 లక్షల మంది భక్తులు కుంభమేళ లో పాల్గొన్నారు.
అప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.రాజకీయ ప్రముఖుల సందర్శన వలన,రద్దీ నియంత్రణ చర్యల వైఫల్యం కారణంగా,తొక్కిసలాటకు దారితీసింది....
విషాదం యొక్క గణాంకాలు.....
👇
ది గార్డియన్ 800 మందికి పైగా మరణించారని,100 మందికి పైగా గాయపడ్డారని నివేదిస్తే....
TIME నివేదించింది.....350 మంది కంటే తక్కువ మంది తొక్కి