
@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
February 14, 2025 at 05:18 PM
ఒకటే కథ ...స్క్రీన్ప్లే లో తేడా ఉంటుంది...
డా.పట్టాభి సీతారామయ్య అనే కాంగ్రెస్ తెగులు పట్టిన తెలుగుభావుడు...చరిత్ర కారుడిని అనుకునే పాండే అనే బొందుకారుడు ఒకడు....మార్క్సిస్టు చరిత్ర కారులతో కలిసి అప్పట్లో కథలు అల్లేవారు...
®️
https://t.me/hindu_Samajam/180014
https://t.me/gaana_sudha/215659
https://t.me/hinduSamajam/281103
👁️
https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5488
🧿
#yrr_playlist_youtube.!*
📤
https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE
♻️
మేజిక్ చేస్తే లాజిక్ అవసరం లేదు అన్న పాయింటుతో స్టోరీలు చేసేవారు...
అసలు మతం కారణం కాదు...రాజధర్మం పాటించే ఉత్తమ పాలకులు మొగలాయిలు అంటూ నాటకాలు తయారు చేసేవారు...
వీళ్ళందరి ఏకైక లక్ష్యం ఔరంగజేబు ఉత్తముడు అని నిరూపించడం...
హిందువులు..ముఖ్యంగా అర్చకులు పూజారులు ఏదో ఒక వెధవ పని చెయ్యకపోతే పాపం ఔరంగజేబు లాంటి ఉత్తముడు ఆలయాలు ఎందుకు ధ్వంసం చేస్తాడు...అని వగచేవారు...
ఔరంగజేబు బెంగాల్ వెళ్తూ కాశీలో ఆగాడట....హిందూ రాజులు వాడ్ని రిక్వెస్ట్ చేసి...అయ్యా మీరు ఈ రాత్రి ఉంటే...మా భార్యలు ధైర్యంగా విశ్వనాథుడ్ని దర్శించుకుని వస్తారు అని చెప్పారట...
సర్లే పంపండి...అండగా నేనుంటా అన్నాడట ఔరంగజేబు...
రాణులు పల్లకీల్లో వెళ్ళి గంగా స్నానం చేసి...తీరా దర్శనం చేసుకుని వచ్చి చూస్తే వాళ్ళతోనే వెళ్ళిన కచ్ రాణి కనపడలేదట...
అయ్యో అయ్యో రాణీ లేదని ఏడిస్తే...దయగల ఔరంగజేబు సైనికులను పంపించి వెదికిస్తే...
ఆలయంలో వినాయకుడి విగ్రహం అడ్డుపెట్టి ఉన్న ఒక చీకటి గదిలో ఏడుస్తూ కనపడిందట కచ్ రాణి...
అరే ఏమయ్యింది అని ఆరా తీస్తే....ఇంకేం ఉంది...
ఇక్కడి ఆలయ అర్చకులు..సిబ్బంది వచ్చిన భక్తులను దోచుకుంటూ బ్రతకడం అలవాటు...
అలాగే మా రాణిని అన్ని విధాలా దోచేసి..ఇంక చెప్పలేం మా నోటితో మహాప్రభూ అంటూ...వెక్కిళ్లు పెట్టుకున్నారట...
ఆ రాజులందరూ ఔరంగజేబుని వాళ్ళకి ఎలాగైనా గుణపాఠం నేర్పమని వేడుకున్నారట...
అంతే పరమ దయాళువు...ధర్మ ప్రభువు ఔరంగజేబు ఆలయం ధ్వంసం చేసేసి...ఆ బ్రాహ్మణులందర్నీ లేపేసి...బుద్ధి చెప్పాడట...
ఎలా ఉంది కథ..పోలా...అదిరిపోలా...
మిగతా ఆలయాలన్నీ కూడా ఇలాగే ధ్వంసం చేసేసాడు దయాళువు...
హిందువులు ముఖ్యంగా బ్రాహ్మణులు అగ్రవర్ణాలు ఆలయాల్లో తిష్ట వేసి...అరాచకాలు చేస్తుంటే...
రాజులు...అదీ ఎడారి రాజులు వారి చెరనుంచి వాటిని విడిపించి...కుదరకపోతే ధ్వంసం చేసి ఈ జాతికి ఎంతో మేలు చేసారట...
ఇంకేం కావాలి...
ఈ కథ వింటుంటే....ఇటీవల ఆలయ అర్చకుడిపై దాడి జరిగిన వైనం గుర్తుకు వస్తోందా...
ఆయన సెక్యులర్ అని...ఒక కులం వాళ్ళు ఇచ్చిన భూమి మీద బ్రతుకుతున్న వాడికి అంత అహంకారమా అని...
ఎవడో ఒకడు అలాంటి వ్యక్తిని శిక్షించడానికి అవతరించి ధర్మాన్ని రక్షించబూనితే....తప్పా...
కొండకచో అప్పటికీ ఆ అర్చకుడు మాట వినకపోతే...అలాంటి ఆలయాన్ని ఏదో విధంగా పాలకులు లాక్కోవలసిందే అని...
అదే ఔరంగజేబు వారసులైన...కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే...ఆ ధ్వంస కార్యాన్ని పూర్తి చేస్తారని....
కొందరు హిందూ మత ఉద్ధారకులకు...నమ్మకం....
చూసారా...హిందూ మతం వాళ్ళు రాబోయే రోజుల్లో ఎలా ఉంటారో...వాళ్ళని ఇప్పుడే శిక్షించకపోతే....అంటూ...కన్నీళ్లు కార్చే ప్రగతి శీల వాదులు...
మనలో ఒకడు సెక్యులర్ అయిపోతే....ఇప్పటివరకూ చేసిన మన త్యాగాలన్నీ మట్టి కొట్టుకు పోతాయేమో అని భయపడి పోయే హిందూ ఉద్ధారకులు...
ప్రజాశక్తి ...హిందూ శక్తి కలిస్తే...ఆహా... ఎన్ని అద్భుతాలు జరగనున్నాయో....
ఎలాగూ పట్టాభి సీతారామయ్య వంటి కథకులు ఎప్పుడూ తయారుగా ఉంటారు...వాళ్లకోసం వెర్రి రాజులు...ఇక్ష్వాకు వంశ తిలకులు పుట్టరా ఏమిటి...
కాలం మారినా కథలు మారడం లేదు....!
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
👉JOin🔜🔔telegram-Group®👇
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*