
Kakarla Suresh | TDP
February 23, 2025 at 05:35 PM
మిర్చి రైతులకు న్యాయం చేయడమే, తమ ప్రభుత్వ ప్రాధాన్యంగా సీఎం చంద్రబాబు గారు.. అందరితోనూ చర్చించారు. క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశారు. గుంటూరు స్పైస్ పార్కులో సదుపాయాల కల్పన, మిర్చి యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు, ధర ప్రకటనలో పారదర్శకతకు చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు..
#farmersfriendlygovt
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
👍
1