
SACHIVALAYAM
February 28, 2025 at 06:06 AM
*2025-26 వార్షిక బడ్జెట్...*
*మొత్తం బడ్జెట్ :* రూ.3,22,359కోట్లు.
*రెవెన్యూ వ్యయం అంచనా:* రూ.2,51,162 కోట్లు.
*మూలధన వ్యయం అంచనా:* రూ.40,635 కోట్లు.
*రెవెన్యూ లోటు:* రూ.33,185 కోట్లు.
*ద్రవ్యలోటు:* రూ.79,926 కోట్లు.
*శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇలా......*
*ఎస్సీల సంక్షేమానికి:* రూ.20,281 కోట్లు.
*ఎస్టీల సంక్షేమానికి:* రూ.8,159 కోట్లు.
*బీసీల సంక్షేమానికి:* రూ.47,456 కోట్లు.
*మైనార్టీల సంక్షేమానికి: రూ.5,434 కోట్లు.
*మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం:* రూ.4,332 కోట్లు.
*నైపుణ్యాభృద్ధి, శిక్షణ శాఖకు:* రూ.1,228 కోట్లు.
*పాఠశాల విద్యాశాఖకు:* రూ.31,805 కోట్లు.
*ఉన్నత విద్యాశాఖకు:* రూ.2,506 కోట్లు.
*వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి:* రూ.19,264 కోట్లు.
*పంచాయతీరాజ్ శాఖకు:* రూ.18,847 కోట్లు.
*పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు:* రూ.13,862 కోట్లు
*గృహనిర్మాణ శాఖకు:* రూ.6,318 కోట్లు.
*జలవనరుల శాఖకు:* రూ.18,019 కోట్లు.
*పరిశ్రమలు, వాణిజ్య శాఖకు:* రూ.3,156 కోట్లు.
*ఇంధన శాఖకు:* రూ.13,600 కోట్లు.
*ఆర్అండ్బీ శాఖకు:* రూ.8,785 కోట్లు.
*యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు:* రూ.469 కోట్లు.
*గృహ మంత్రిత్వశాఖకు:* రూ.8,570 కోట్లు.
*తెలుగు భాష అభవృద్ధి, ప్రచారం కోసం:* రూ.10 కోట్లు.
*మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి:* రూ.10 కోట్లు.
*అన్నదాత సుఖీభవ పథకం కోసం:* రూ.6,300 కోట్లు.
*పోలవరం ప్రాజెక్టు కోసం:* రూ.6,705 కోట్లు.
*జల్ జీవన్ మిషన్ పథకం కోసం:* రూ.2800 కోట్లు.
*వ్యవసాయం, అనుబంధ రంగాలకు:* రూ.13,487 కోట్లు.
*పౌరసరఫరాల శాఖకు:* రూ.3,806 కోట్లు.
*తల్లికి వందనం పథకం కోసం:* రూ.9,407 కోట్లు.
*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం:* రూ.27,518 కోట్లు.
*ఆర్టీజీఎస్కు:* రూ.101 కోట్లు.
*దీపం 2.O పథకానికి:* రూ.2,601 కోట్లు.
*మత్స్యకార భరోసాకు:* రూ.450 కోట్లు.
*స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కోసం:* రూ.820 కోట్లు.
*డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి:* రూ.3,486 కోట్లు.
*ఆదరణ పథకానికి:* రూ.1,000 కోట్లు.
#apbudget