
Sai plotify - Your Trusted Realestate Advisor
May 24, 2025 at 03:04 AM
జహీరాబాద్ NIMZలో హ్యుందాయ్ ప్రారంభానికి సిద్ధం: సీఎం రేవంత్
జహీరాబాద్ NIMZలో హ్యుందాయ్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 450 ఎకరాలు కేటాయించామని తెలిపారు.
“ఎన్నికల వరకు రాజకీయాలు — తరువాత అభివృద్ధే లక్ష్యం,” అని పేర్కొంటూ, కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని వెల్లడించారు.
NIMZ, తెలంగాణను పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
