
Putta Mahesh Kumar
June 8, 2025 at 02:09 PM
మూడుముళ్ల బంధంతో ఒకటైన నూతన దంపతులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన కార్యాలయం ప్రతినిధుల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కూచిపూడి నాగ వెంకట సత్య వరప్రసాద్ (నాని) దంపతుల కుమారుడు సాయి వెంకట సుజిత్ కు, విశాఖపట్నం వాస్తవ్యులు సాగి వెంకట సత్యనారాయణ రాజు, ఉమాదేవి దంపతుల కుమార్తె వెంకట సంతోష్ నికిత వివాహ వేడుక విశాఖపట్నం చెన్నాస్ కన్వెన్షన్ లో ఈనెల 5న కన్నుల పండుగగా జరిగింది. ఏలూరు శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన రిసెప్షన్కు ఆహ్వానితుల పిలుపు మేరకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం ప్రతినిధులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి, "మహేష్ అన్న పెళ్లి కానుక" అందజేశారు.
#puttamaheshkumar
#maheshannapellikanuka
#eluruparliament
#narachandrababunaidu
#naralokesh #tdp

❤️
👍
😂
9