
VISHNU IAS
June 4, 2025 at 04:34 AM
నేటి వార్తల్లో చదవాల్సిన ముఖ్యాంశాలు:
1). పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో చేసిన చట్టాలకు కోర్టు ధిక్కారం వర్తించదని సుప్రీం కోర్టు తీర్పు ( పాలిటి )
2). దేశీయ బంగారం నిల్వల పెంపుదల ( ఎకానమీ )
3). భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా అవతరించే పరిణామాలు ( ఎకానమీ )
4). 2025-26 భారత GDP అంచనా ( ఎకానమీ )
5). ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాలు ( పోషకాహారం )
