
CM Ramesh
June 9, 2025 at 01:22 PM
అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని అనంతరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ “నారా చంద్రబాబు నాయుడు” గారు వీడియో కాన్ఫరెన్స్ కాల్ లో
రాష్ట్ర మంత్రివర్యులు అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు మరియు కూటమి నాయకులు మరియు ప్రభుత్వ అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది.
#cmramesh
👍
❤️
💛
🙏
9