
శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
June 12, 2025 at 11:18 AM
*వాట్సాప్ గృపుల్లో హిందువుల తత్త్వం, చూస్తుంటే వీళ్ళని తిట్టలా, తన్నాలా, అమాయకులు అని వదిలేయాలా అర్ధం కావటం లేదు.*
భారత్ వెనుకబాటుకు కారణం ఈ తత్త్వమే. 10%మంది ఎలాగైనా వేలకోట్లు సంపాదించాలని అనుకుంటుంటే. 80%మంది తాము రోజూ చేసే పని తప్ప ఇంకేదీ తమవల్ల కాదని చెప్పేస్తారు. దేశ చరిత్ర, భారత చరిత్రలు తెలుసుకోమన్నా, చదవమన్నా పారిపోతారు. ఒకవైపు ముస్లిం, క్రైస్తవులు ఒక పధకం ప్రకారం దేశాన్ని కబ్జా చేస్తుంటే. తన దాకా రాలేదుగా అని పట్టించుకోడు. ప్రమాదం ఇప్పుడు ప్రతి రాష్ట్రం లో అడుగుపెడుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొందరు తెగించి దాడులు చేస్తుంటే ---నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్నారు. గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ లు దేశానికి ఎంత ద్రోహం చేసారో తెలుసుకోడానికి హిందువులకు 65 సంవత్సరాలు పట్టింది, కాంగ్రెస్ లక్ష్యం దేశ నాశనం, హిందూ జాతి అంతం మాత్రమే అని చెప్పడానికి లక్షల మంది ప్రయత్నం చేస్తుంటే అది చేరింది కేవలం 10%మంది హిందువులకు మాత్రమే.ఇది కనీసం 40%మందికి చేరి వాళ్లలో మార్పు తెస్తే తప్ప భారత్ లో హిందువులు మనుగడ సాధ్యం కాదు. బీజేపీ హిందువులకు రక్షణగా ఉండే హిందూ పార్టీ అని 26 పార్టీలు మధన పడుతున్నా దాన్ని మతతత్వ పార్టీ అని మాత్రమే అనగలరు. హిందూ మత పార్టీ అని అనలేరు. కారణం హిందువులే దాన్ని హిందువుల పార్టీగా గుర్తించనపుడు మేము చెప్పి తన్నించుకోవడం ఎందుకు అని వాళ్ళ ఆలోచన, పోనీ బీజేపీ ఎక్కడన్నా బీజేపీ హిందూ పార్టీ అని చెప్పిందా అంటే ---అదీ లేదు. చెప్పదు కూడా ఎందుకంటే బీజేపీ హిందువుల పార్టీ అంటేఎక్కువ సంఖ్య లో ద్వేషించేది హిందువులే. సర్వమత సమానత్వం ఆ రేంజి లో గట్టకట్టిపోయింది. శరీరం లో జీర్ణించుకుపోయింది.అందుకే చాలామంది హిందూ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువరోజులు ఉండరు.ఉన్న వాళ్ళు కూడా పేస్ బుక్ లోవో, ఏదో గ్రూపులోవో మెసేజ్ లు చూసి అన్ని గ్రూపుల్లో తోస్తుంటారు లేదా దేముళ్ల బొమ్మలతో, పంచాంగాలతో గ్రూప్ లు నింపేస్తుం టారు,వాళ్లకి 20 గ్రూప్ లు ఉంటే ఒక్కటీ పూర్తిగా చూడరు. చూసినా గుర్తుపెట్టుకోరు. అలా అన్ని గ్రూప్ లు చూసి మెసేజ్ లు బుర్రలోకి ఎక్కించుకునే వాళ్ళు 10%మందే. ఈ ధోరణి మారాలి, దేశభక్తి, మతాభిమానం తప్ప వేరేవి పెట్టకూడదు. శత్రు దేశాల ఆలోచనలు, కుట్రలు, వాళ్ళు చేసే నష్టం లాంటివి దేశభక్తి అంశాలలో కొన్ని.హిందువులపై హత్యలు, మాన భంగాలు, లవ్ జిహాద్ లు, దేవాలయాలపై దాడులు, దేముళ్ళకు చేసే అవమానాలు, మతమార్పిడులు ---వీటిగురించి ఆలోచించడం, చేయగలిగినంతవరకు వ్యతిరేకించడం, వీటిని చేసే మతాల వారికి దూరంగా ఉండడం, వాళ్ళని శత్రువులుగా చూడడం, వాళ్ళని ఆర్ధికంగా బహిష్కరించడం లాంటి వి మతాభిమానం కేటగిరి లోకి వచ్చే కొన్ని అంశాలు. కామెడీ, సెక్స్, కొత్త స్నేహితులకోసం వెతుకులాట, సినిమాలు, బెట్టింగులు, క్రికెట్ లాంటి వాటికోసం మాత్రమే ఫోన్ ను వాడే వాళ్ళ వల్ల దేశానికి, సమాజానికి ఏ ప్రయోజనం ఉండదు. వీళ్లనే బేకార్ గాళ్ళు లేదా వేస్ట్ ఫెలోస్ అని చాలా మంది అంటారు. కాబట్టి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుసుకుని అందరం దేశభక్తులుగా, మతాభిమానులుగా మారదాం.
జైశ్రీరామ్.
సర్వే హిందూ --సుఖినోభవంతు.