M.S RAJU | TDP
May 29, 2025 at 01:58 PM
కడప మహానాడు బహిరంగ సభలో దుర్మార్గులకు సింహస్వప్నం.. పసుపు సైనికులకు గుండె చప్పుడు..
మన తెలుగుతేజం, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి యువనేత నారా లోకేష్ గారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం పలికిన మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు గారు..!
#mahanadu2025begins #mahanadu2025 #telugudesamparty #mlamsraju #chandrababunaidu #andhrapradesh
🙏
👍
4