Dr K Laxman
June 8, 2025 at 03:36 PM
ప్రజలతో నేరుగా సంబంధం కలిగి, వారి సమస్యలు విన్ను, పరిష్కార మార్గాలు సూచించేందుకు బీజేపీ చేపట్టిన 'బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా, జూన్ 9 (సోమవారం), ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం, హైదరాబాద్లో ప్రజలకు అందుబాటులో ఉంటాను.
ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా తెలియజేసి పరిష్కారాన్ని పొందవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
జనతా జనార్ధన్కు సేవే బీజేపీ ధ్యేయం.
~
Regards,
Dr. K. Laxman,
MP (Rajya Sabha)
BJP National President (OBC Morcha)
👍
🙏
❤️
11