
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
June 12, 2025 at 07:05 AM
🎒 *నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కోరికి రూ.15వేలు జమ..*
➥ నేడు 'తల్లికి వందనం' పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి వీటిని అందించనుంది. ఇందుకోసం మొత్తం రూ.8,745 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
➥ పథకం పొందేదుకు NPCI Link, HH Mapping, HH Mapping eKYC పూర్తి అయ్యి ఉంటే ఏ సమస్య ఉండదు.
🙏
1