ABP Desam

4.9K subscribers

Verified Channel
ABP Desam
June 10, 2025 at 09:21 AM
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అధ్యక్షుడు జగన్‌ను కలిసిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్‌, పొగాకు రైతులు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments