
Mannam Web 🌎 Joy Of Sharing ...
9.6K subscribers
About Mannam Web 🌎 Joy Of Sharing ...
News, Education, Jobs, Health, Political, Tourism, Bhakthi, All in one News Website
Similar Channels
Swipe to see more
Posts

8 ఏళ్లలో అనేక మంది teachers కేటగిరీ 3 లలో కొన్ని సంవత్సరం లు..., కొంత కాలం కేటగిరి 4 లలో కొన్ని సంవత్సరంలు పని చేసి ఉన్నారని... అలాంటి teachers కి కేటగిరి wise గా పాయింట్స్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని డైరెక్టర్ గారికి TNUS అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు గారు ప్రాతినిధ్యం చేయగా వారు అందుకు అంగీకరించారు... 💐 *తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం,ఆంధ్రప్రదేశ్*

(ఎన్టీవీ స్క్రోలింగ్) *చల్లబడుతోన్న ఏపీ :* *రేపు (అర్లీ గా) ఏపీ ని తాకనున్న నైరుతి రుతుపవనాలు - మరో 24 గంటల్లో రాయలసీమ ను తాకనున్న రుతుపవనాలు - రోహిణీ కార్తె ప్రభావం లేనట్లే అంటున్న వాతావరణ నిపుణులు - రేపటి నుంచి ఏపీలో భారీ గా వర్షాలు పడే అవకాశం - తీరం వెంబడి 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.*

*అమరావతి* రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా ఎన్టీఆర్ జయంతి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం ఇకపై ప్రతీ ఏటా మే 28 న అధికారికంగా ఎన్ టీ ఆర్ జయంతి

8 ఇయర్స్ పూర్తి అయిన వారు Appointed Management కి వెళ్లాలని GOMS NO 22 లో స్పష్టంగా చెప్పారు. కానీ 8 ఇయర్స్ పూర్తి కానీ వారు రిక్వెస్ట్ బదిలీ కి apply చేస్తే వారు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ లో ఏ management వారిని అ management కి మాత్రమే అనుమతించాలి TNUS అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు ప్రాతినిధ్యం చేయగా అందుకు అంగీకారం తెలిపిన డైరెక్టర్ విజయరామరాజు గారు... (అంటే... చాలా మంది ZP టీచర్స్ Govt స్కూల్స్ లో ఉన్నారు... Govt Teachers చాలా మంది ZP స్కూల్స్ లో ఉన్నారు...) 💐 TNUS AP

*కొత్తగా మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఇంట్లోనే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆయుర్వేద చిట్కాలు, ముఖ్యంగా మీరు చెప్పిన "వాము పువ్వు, పుదీనా పువ్వు, ముద్ద కర్పూరం" తో నూనెతయారీ వివరాలు ఇవే —* *తయారీకి కావలసిన పదార్థాలు:* 1. *వాము పువ్వు – 25 గ్రాములు* 2. *పుదీనా పువ్వు – 25 గ్రాములు* 3. *ముద్ద కర్పూరం – 25 గ్రాములు* 4. *నువ్వుల నూనె – 200 మిల్లీ లీటర్లు* *తయారు చేసే విధానం:* 1. పై మూడు ఔషధ పదార్థాలను నానబెట్టిన తర్వాత నీటిలో కొద్దిగా మరిగించి, ఆ మిశ్రమాన్ని నూనెలో వేసి మళ్ళీ మరిగించాలి. 2. మరిగించి, మిక్స్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని గాజు సీసాలో నిల్వ పెట్టుకోవాలి. 3. ఒక్కోసారి బయటకి వెళ్తే, ఒక డ్రాప్ తైలాన్ని మాస్క్ మీద వేయాలి. 4. అలాగే, భుజాల చుట్టూ లేదా ముక్కు కింద రాస్తే శ్వాస నాళాల్లోకి ఆరోగ్యకరమైన వాసన చేరి వైరస్ దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. 5. ఇది ఒక రకమైన ప్రాణాయామ మద్దతుగా పనిచేస్తుంది. 6. తలనొప్పి, ముక్కు దద్దుర్లు, దగ్గు మొదలైనవి వచ్చినప్పుడు ముక్కు కింద, ఛాతీపై ఈ నూనె రాస్తే ఉపశమనం లభిస్తుంది. *ఇతర జాగ్రత్తలు:* 1. మళ్లీ కరోనా వ్యాప్తి కాబట్టి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. 2. చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవాలి. 3. గది వెలిగించే నూనెలో ఈ తైలాన్ని వేసినా ఉపయోగం ఉంటుంది. 4. ఇంట్లోకి వచ్చాక వేడి నీటితో కాళ్లు, చేతులు కడుక్కోవడం మంచిది. 5. గోళ్లు, మొఖం దగ్గరకి చేతులు తాకకుండా ఉండాలి. **ఇవి ఆయుర్వేద చిట్కాలు మాత్రమే — వైరస్ నిరోధకానికి శాస్త్రీయంగా నిరూపితమైనవి కావు. కానీ సహాయకరమైన చిట్కాలుగా భావించవచ్చు.**

💫 *Transfers useful* 💫 *👉మనకు కావలసిన మండలం లో ఉన్న అన్ని schools యొక్క latest రోల్ updated webpage ఇది* *👉 మనం ఎంచుకున్న మండలం లో ఉన్న అన్ని పాఠశాలల రోల్ ఎక్కువ నుండి తక్కువ కు అవరోహణ క్రమంలో ఇక్కడ లభిస్తుంది.* *👉పాత 2023-24 రోల్ మరియు కొత్త రోల్ 2024-25 పక్క పక్కన descending order లో వస్తుంది.* 👇 పై వివరాలు కింది webpage లో కలవు.👇 https://www.ebadi.in/ap-new-schools-roll/ ***

*Press Release* *పదో తరగతి మూల్యాంకనంలో ఒకటి, రెండు చోట్ల తప్పిదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి* *బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం* *బాధిత విద్యార్ధులు నష్టపోకుండా చూడాలని సూచన* *కడప, మే 28 :* ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో పలువురు విద్యార్ధులు నష్ట పోయేలా ఒకటి, రెండు చోట్ల జరిగిన తప్పిదాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యార్ధుల మార్కుల్లో వ్యత్యాసం కనిపించడాన్నితీవ్ర తప్పిదంగా ముఖ్యమంత్రి పరిగణించారు. నష్టపోయిన విద్యార్ధులకు ఇంటర్ ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. తప్పిదానికి బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని, వెంటనే నివేదికను సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థాత్మక సంస్కరణలు తీసుకురావాలని ఆదేశించారు.

KCR, వైఎస్ కుటుంబాలపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు వచ్చాయి ఒకప్పుడు అన్నలు వదిలిన బాణాలు.. ఇప్పుడు అన్నలపైనే గురిపెట్టారు-లక్ష్మణ్ కవిత కుట్రలు పని చేయవు-ఎంపీ లక్ష్మణ్ కేసీఆర్కు కవిత రాసిన లేఖ ఎలా బయటికి వచ్చింది KTR నాయకత్వాన్ని కవిత వ్యతిరేకిస్తున్నారు-లక్ష్మణ్ పదేళ్లుగా సామాజిక న్యాయం గురించి కవిత మాట్లాడలేదు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే.. కవితతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది-లక్ష్మణ్ షర్మిలను కూడా కాంగ్రెస్ ఇలానే వాడుకుంది-లక్ష్మణ్ అస్తిత్వం కోసమే కవిత పోరాటం-ఎంపీ లక్ష్మణ్ లిక్కర్ కేసుల్లో ఉన్నవారిని ప్రజలు స్వాగతించరు గత ఎన్నికల్లో కవితకు సానుభూతి కూడా రాలేదు-లక్ష్మణ్

భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో అత్యధిక కేసులు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు కేరళలో 273 కరోనా యాక్టివ్ కేసులు తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23.. కర్నాటకలో 36 యాక్టివ్ కేసులు నమోదు మహారాష్ట్ర థానేలో కొవిడ్తో 21 ఏళ్ల యువకుడు మృతి బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి