
Telangana CMO
February 10, 2025 at 04:00 AM
ముషీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
❤️
👍
🙏
🎂
💐
🎉
👏
😮
41