
Telangana CMO
February 10, 2025 at 12:53 PM
*ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఫోన్లో పరామర్శించారు. రంగరాజన్ గారిపై కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.*
👍
🙏
❤️
😢
😂
😮
🤝
👌
👏
💐
129