
YSR Congress Party
February 15, 2025 at 11:45 AM
వక్రీకరణ అంటేనే టీడీపీ, ఈనాడు. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టింది వైయస్ జగన్. ఇదే అంశాన్ని ఈటీవీ ఆనాడు తన ఛానల్ లో ప్రసారం కూడా చేసింది. ఇప్పుడు ఈనాడు ఉయ్యాలవాడను విస్మరించిన జగన్ అని కథనాలు రాస్తోంది. అబద్ధాన్ని వార్తగా చేసే పత్రికే ఈనాడు.
-పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి
#tdpfakenewsfactory
#banyellowmediasaveap
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😂
21