
Polamreddy Dinesh Reddy | TDP
February 15, 2025 at 02:05 PM
ఈరోజు కందుకూరులో జరిగిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛదివస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందించడం జరిగింది..
పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం నా వంతు కృషి నిరంతరం కొనసాగిస్తాను.
#swarnandhra #swachhdivas #cleanandgreenap #polamreddydineshreddy #narachandrababunaidu
👍
❤️
3