Telugu Scribe Breaking News
February 15, 2025 at 10:13 AM
రెండెకరాల భూమి ఉన్న రైతుకు రైతు భరోసా వెయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నెమిల గ్రామంలో 2.00 ఎకరాలున్న మేక జ్యోతి అనే రైతుకు రైతు భరోసా వెయ్యని ప్రభుత్వం