
Telugu Scribe Breaking News
February 15, 2025 at 10:15 AM
ఒక ఎకరా భూమి ఉన్న రైతుకు రైతు భరోసా వెయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం
సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో 1.00 ఎకరాలున్న నెల్లుట్ల వెంకన్న అనే రైతుకు రైతు భరోసా వెయ్యని ప్రభుత్వం