Telugu Scribe Breaking News
Telugu Scribe Breaking News
February 15, 2025 at 10:17 AM
రెండెకరాల భూమి ఉన్న రైతుకు రైతు భరోసా వెయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం గుండెపూడి గ్రామంలో 2.00 ఎకరాలున్న గుండా శ్యామసుందర్ రెడ్డి అనే రైతుకు రైతు భరోసా వెయ్యని ప్రభుత్వం

Comments