Telugu Scribe Breaking News
Telugu Scribe Breaking News
February 15, 2025 at 10:19 AM
1 ఎకరా 34 గుంటల భూమి ఉన్న రైతుకు రైతు భరోసా వెయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో 1.34 ఎకరాలున్న గ్యార రాజు అనే రైతుకు రైతు భరోసా వెయ్యని ప్రభుత్వం

Comments