Telugu Scribe Breaking News
Telugu Scribe Breaking News
February 15, 2025 at 10:24 AM
15 గుంటల భూమి ఉన్న రైతుకు రైతు భరోసా వెయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా మోతుకూరు మండలం పనకబంధ గ్రామంలో 0.15 ఎకరాలున్న బత్తిని రాములమ్మ అనే రైతుకు రైతు భరోసా వెయ్యని ప్రభుత్వం
👍 😢 2

Comments