
Telugu Scribe Breaking News
February 15, 2025 at 10:27 AM
1 ఎకరా 5 గుంటల భూమి ఉన్న రైతుకు రైతు భరోసా వెయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలో 1.05 ఎకరాలున్న రైతు బోదెడ్ల కృష్ణారావుకు రైతు భరోసా వెయ్యని ప్రభుత్వం
👍
1