
ManaTDP App - Official
February 10, 2025 at 06:08 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి వినియోగించారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక ముందడుగు పడింది. ఆదివారం సాయంత్రం తిరుపతిలో నలుగురు నిందితులను సీబీఐ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. భోలే బాబా నుంచి కిలో నెయ్యి రూ.355కు కొనుగోలు చేసిన శ్రీవైష్ణవి డెయిరీ ఏఆర్ డెయిరీకి రూ.319.80కి సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది.
#neepaapampandindijagan
#ycpanimalfatintirumalaladdu
#tirumala
#tirumalaladdu
#andhrapradesh
👍
❤️
🙏
29