
ManaTDP App - Official
February 11, 2025 at 02:50 PM
మద్యం ధరలు బాటిల్ కు రూ. 30 పెంచారంటూ, ఫేక్ జగన్ తన ఫేక్ బ్యాచ్తో ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. క్వార్టర్ రూ.99కి లభించే బ్రాండ్లు కానీ, బీర్ల ధర కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఇతర బ్రాండ్లకు సంబంధించి ఏఈఆర్టీ ద్వారా బాటిల్కు కేవలం రూ.10 మాత్రమే పెంచారు.
#ycpfakepropaganda
#psychofekujagan
#fekujagan
#endofycp
#andhrapradesh
👍
🙏
❤️
✌️
💔
😂
😡
27