
Bhakthi Tv
January 23, 2025 at 07:33 AM
తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,223 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,704 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.1 కోట్లు
🙏
❤️
👍
😂
22