
Bhakthi Tv
27.8K subscribers
Verified ChannelAbout Bhakthi Tv
BHAKTHI TV is a 24x7 satellite devotional channel in Telugu which caters to everyone following Hinduism and interested in Spirituality. It was launched on August 30, 2007. It is also one of the NTV (24x7 News) Product. It's South India's first Telugu devotional channel comprising Daily devotional news, Horoscope, Poojas, Stotra Parayanas and many other Special devotional programs relating to major Hindu festivals
Similar Channels
Swipe to see more
Posts

*తిరుమల* : 14 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 08 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,020 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 31,190 మంది భక్తులు. హుండీ ఆదాయం 3.27 కోట్లు.

తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం. కాళేశ్వరం త్రివేణిసంగమంలో వేదపండితుల ప్రత్యేకపూజలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు. ఈరోజు సాయంత్రం 5గంటలకు కాళేశ్వరానికి సీఎం రేవంత్. సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరించనున్న సీఎం దంపతులు.

తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు. కాళేశ్వరంలో పుష్కర స్నానాలచరిస్తున్న భక్తులు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీ.

నంద్యాల.. అవుకు లోని శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగం గా స్వామి అమ్మ వారి రథోత్సవం, ఊరేగింపు.

భద్రాచలం శ్రీ సీతారాముల నిత్య కల్యాణం 🙏 15 May 2025 🚩 Jai Sri RAM 🚩


తిరుమల : శ్రీవారి సర్వదర్శనంకు 08 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,208 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 32,951 మంది భక్తులు. హుండీ ఆదాయం 3.72 కోట్లు.

సంకష్టహర చతుర్థి సందర్భంగా... శ్రీ గణపతి స్వామివారి అలంకార దర్శనం 🙏🕉️ Sri Ganesh Temple, Secunderabad


శ్రీ మాత్రే నమః 🙏 శుభ శుక్రవారం 🙏 శ్రీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి తొలి పూజ అలంకరణ దర్శనం 🙏🕉️ 16-05-2025 Sri Peddamma Temple, Jubilee hills, Hyderabad.


నంద్యాల: అవుకు లోని శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి అమ్మ వారి తిరు రథోత్సవం ఊరేగింపు, పార్వేట ఉత్సవం.

కర్నూలు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామి వారి మూల బృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు. సాయంత్రం ఉత్సవ మూర్తి ప్రహ్లద రాయులకు ఉంజల సేవ, బంగారు పల్లకి, గజ వాహనం, నవరత్న స్వర్ణ రథంపై ఊరేగింపు.