
BRS Party
February 7, 2025 at 10:34 AM
*ప్రజల భూములను కాపాడాల్సిన మంత్రులే.. ప్రజా పాలనలో కంత్రీలుగా మారి వాటిపై కన్నేసి కబ్జాలకు పాల్పడుతున్నరు.*
పటాన్ చెరులో వేల కోట్ల విలువ చేసే భూములపై కన్నేసిన కాంగ్రెస్ మంత్రులు.
కాంగ్రెస్ మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే పిర్యాదులు చేస్తున్నారంటే వీళ్ళ కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
👍
❤️
😂
😢
😮
🙏
31