GovtJobNews
GovtJobNews
January 21, 2025 at 01:11 PM
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ అమరావతి: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఏపీలో మొత్తం 81 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,48,881 మంది ప్రిలిమ్స్్స్కు దరఖాస్తు చేసుకోగా.. 4,496మంది మెయిన్సు అర్హత సాధించారు.
👍 😮 ❤️ 😢 🥲 🥸 🥺 9

Comments