
Bomma Maheshkumar goud
February 1, 2025 at 03:51 PM
బ్రేకింగ్స్.. స్క్రోలింగ్స్.. ప్రకటన..
*కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష కు నిరసనగా రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా...*
ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంకుబండ్ అంబేత్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా టిపిసిసి నిరసన కార్యక్రమాలు
* కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా టిపిసిసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు
*
* ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనునట్లు ఆయన ప్రకటించారు.
*
* నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 3 నాడు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టిపిసిసి చీఫ్ పిలుపునిచ్చారు
*
* నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు , డిసిసిలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, మహిళ కాంగ్రెస్ విభాగం తో పాటు పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొనాలని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు
* నిరసనలో భాగంగా ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలి..టీపీసీసీ
👍
🙏
✋
❤️
🏋️♀️
💋
😮
24