AP Digital Corporation
January 20, 2025 at 01:30 PM
జ్యూరిచ్లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు గారు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టిజి భరత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#investinap
#wef25
#indiaatdavos
#apatwef
#apdc