BJP Andhra Pradesh
February 14, 2025 at 10:15 AM
పుల్వామా అమరవీరుల దినం సందర్భంగా ఉగ్ర దాడుల్లో మరణించిన 41మంది ఆమరవీరులకు నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి. భారత సైనికులపై దాడి చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో తెలియచేసి, భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చూపించిన వ్యక్తి ప్రధాని మోదీ అని ఈ సందర్భంగా ఆమె అన్నారు
#pulwamaattack #blackday
🙏
👍
😢
9