Yeluri Sambasiva Rao

1.9K subscribers

Verified Channel
Yeluri Sambasiva Rao
February 2, 2025 at 08:09 AM
*పర్చూరు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అగ్ని గుండాల వెంకటకృష్ణ గారి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించి,ఆయన కుమారులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా కల్పించి, కృష్ణ అంతిమ యాత్రలో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు*. #teamyeluri
🙏 ❤️ 👍 5

Comments